logo

రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమి


పట్టణంలోని పుత్సల వీధి నాలుగు రోడ్ల జంక్షన్లో
నిర్వహించిన బహిరంగ సభల్లో ఆదివారం టీడీపీ
పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి
రాజు, కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి
గజపతి రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ.. టీడీపీ మేనిఫేస్టోలోని సూపర్ సిక్స్
పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు
కోసమే కూటమి ఏర్పడిందని, రానున్న ఎన్నికలలో
కూటమిని గెలపించాలని ప్రజలను కోరారు.

0
0 views